YCP Leaders
ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. చెవిరెడ్డిపై మరో కేసు
రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ ...
కూటమి పాలనలో ఆలయాలకు భద్రత కరువు – మల్లాది విష్ణు
కూటమి పాలనలో రాష్ట్రంలోని దేవాలయాల భద్రతపై (Temple Security) తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...








