YCP corporators

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బ‌స్సుపై టీడీపీ, జనసేన నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...