Yatra
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...
కేదారనాథ్ యాత్రలో విషాదం.. గౌరీకుండ్ వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి?
Helicopter Crash:కేదారనాథ్ యాత్ర (Kedarnath Pilgrimage)లో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ (Dehradun) నుంచి కేదారనాథ్ (Kedarnath)కు వెళ్తున్న హెలికాప్టర్ (Helicopter), ఆదివారం ఉదయం గౌరీకుండ్ (Gaurikund) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) ...