Women's Cricket

చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

భారత (India) మహిళా క్రికెట్ (Women’s Cricket) జట్టు ఇంగ్లాండ్ (England) గడ్డపై అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ను ...

స్మృతి మంధాన అరుదైన రికార్డు: రోహిత్ సరసన చేరిక, 150 టీ20 మ్యాచ్‌లు పూర్తి!

రోహిత్ సరసన స్మృతి మంధాన.. అరుదైన రికార్డు

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారతీయ ప్లేయర్‌ల జాబితాలో ఆమె స్థానం ...

భారత అమ్మాయిలకు సవాల్: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధం!

నేడే తొలి మ్యాచ్‌.. స‌వాల్‌కు సిద్ధ‌మైన అమ్మాయిలు

భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ...

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 షెడ్యూల్ విడుదల

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 షెడ్యూల్ విడుదల

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 (ICC Women’s T20 World Cup) షెడ్యూల్ (Schedule) విడుదలైంది. ఇంగ్లండ్ (England) వేదికగా జరిగే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 12న ప్రారంభం కానుంది. ...

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ (ICC Women’s ODI Batting Rankings)లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత‌మైన సత్తా చాటింది. తాజాగా ఐసీసీ(ICC) ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో ...

రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం

రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియ‌న్స్‌ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్‌పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ...

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. మొత్తం 24 మ్యాచుల క్యాంపెయిన్‌ను విజయవంతంగా ముగించిన ఆసీస్ జట్టు, చివరి మ్యాచ్‌లో 75 ప‌రుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ విజయంతో అత్యధిక ...