welfare schemes
ఫిబ్రవరి 26 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Assembly Budget Sessions) ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 26 నుంచి రెండు వారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈసారి శాసనసభ (Legislative Assembly), శాసనమండలి (Legislative ...
ఆడబిడ్డల ఓట్లతో గెలిచి.. హామీలను మరిచారా? రేవంత్పై కవిత ఫైర్
తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం మహిళలు, వృద్ధులు, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ...
గవర్నర్తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం
గణతంత్ర వేడుకల్లో (Republic Day celebrations) గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగం తప్పుల తడక అని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్తో ...
People regret Naidu’s rule
Former Chief Minister and YSR Congress Party President Y.S. Jagan Mohan Reddy said there is intense public resentment against the Chandrababu-led coalition government and ...
Orders Galore, Execution Nowhere?
Five Collectors’ Conferences, Endless Directives — But Little on the Ground From June 2024 to December 2025, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu ...
Medical College Privatisation.. Mother of all scams
YSR Congress Party President and former Chief Minister YS Jagan Mohan Reddy launched a blistering attack on the Chandrababu Naidu–led coalition government, terming the ...
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం.. – సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ (Economic System) తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. ప్రతి ...
పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. రికార్డ్ నెలకొల్పిన పినరయి
కేరళ రాష్ట్రం (Kerala State) దేశంలోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ముఖ్యమంత్రి (Chief Minister) పినరయి విజయన్ (Pinarayi Vijayan) నేతృత్వంలోని చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో పేదరికాన్ని (Poverty) విజయవంతంగా నిర్మూలించి ‘అత్యంత ...
2029లో కూడా మోడీకి మద్దతిస్తాం.. – మీడియా చిట్చాట్లో లోకేష్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Ganja) వాడకం తగ్గిందని ఢిల్లీ (Delhi) వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలను వివరించారు. ఏపీలో సంక్షేమ ...
నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కూటమి ప్రభుత్వం (Coalition Government) నేడు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ...















