Warns
వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి
భూఆక్రమణలంటూ తనపై వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణలు అంటూ తనపై కూటమి ప్రభుత్వం ...
మంత్రి సుభాష్కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్
కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, ...