Warangal news

ఎంజీఎం ఆస్ప‌త్రిలో సంచలనం: ఒక్కరోజే 77 మందికి మెమోలు

Negligence at Warangal’s MGM Hospital: 77 Staff Members Served Memos in a Day

A major case of administrative negligence has come to light at the prominent government-run MGM Hospital in Warangal. In a surprise inspection conducted on ...

రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేక‌ర‌ణ సర్వే

రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేక‌ర‌ణ సర్వే

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం చేప‌ట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్త‌గా ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేక‌ర‌ణ కోసం నిధులు ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ...

మామునూర్ ఎయిర్‌పోర్ట్.. బీజేపీ-కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

మామునూర్ ఎయిర్‌పోర్ట్.. బీజేపీ-కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సంబరాలు జరుపుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, ...

వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్‌లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను ...