Vizianagaram
People are Dying… Chandrababu, Wake Up!
While citizens are dying, the government appears to be in deep slumber. Even as deaths rise due to contaminated milk and polluted drinking water, ...
పీజీ సీట్లతో మెడికల్ కాలేజీలపై తేలిన నిజం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. అంతేకాకుండా మెడికల్ కాలేజీల (Medical College) నిర్మాణంపై టీడీపీ – వైసీపీ (TDP – YSRCP) మధ్య జరుగుతున్న వివాదానికి ...
“పైడితల్లి అమ్మవారి పండుగ సరిగా జరగలేదు” – బొత్స ఆవేదన
విజయనగరం (Vizianagaram) జిల్లా పైడితల్లి (Paidithalli) అమ్మవారి జాతర (Festival) ఈసారి వివాదాలకు కేంద్రబిందువైంది. రాష్ట్ర మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) ఈ ఉత్సవం సక్రమంగా ...
Why North Andhra Roared.. Neglect, Loot, and Betrayal by the Coalition Govt
In backward North Andhra, the YS Jagan government had initiated historic plans in education, healthcare, and infrastructure. But in just 16 months, the coalition ...
‘శ్రీరాముడి మీద ఒట్టు’.. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను కూటమి భాగస్వామి పార్టీల్లో ఒకటైన బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ, పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేనే తనపై పగబట్టి తప్పుడు ...
జనసేన ఎమ్మెల్యే ఇంటిపన్ను రూ.24 లక్షలు.. కట్టమని అడిగితే..
జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇంటి పన్ను చెల్లింపుపై పెద్ద వివాదం రేగింది. ముంజేరు గ్రామ సర్పంచ్ పూడి నూకరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే లోకం మాధవి ఇంటిపై రూ.24 లక్షల ...
81 North Andhra Tourists Stranded in Nepal Amid Riots
Political unrest and riots in Nepal have left 81 tourists from North Andhra Pradesh stranded inKathmandu. According to reports, the group—comprising 70 from Visakhapatnam ...
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...
లేబరోళ్లు, లో క్యాడర్.. జనసేనలో ఆడియో లీక్ కలకలం!
విజయనగరం (Vijayanagaram)లోని జనసేన పార్టీ (Janasena Party) క్యాడర్ లేబరోళ్లు (Cadre Labourers), లో క్యాడర్, వేరే గ్రహాంతరాల నుంచి వచ్చిన వారిలా ఉంటారంటూ ఆ పార్టీకి చెందిన తూర్పు కాపు సామాజిక ...
విశాఖలో నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఓవర్ లోడ్ కారణం?
విశాఖ (Visakha) పట్టణంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు (Road)పై ప్రయాణిస్తున్న బస్సు(Bus)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ...














