Vijayawada
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు.. భక్తుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎదురైన ఘటన ఒకటి ఆగ్రహానికి గురిచేసింది. కనక దుర్గ అమ్మవారి ప్రసాదంపై భక్తుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. భక్తులు పరమ ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...
పవన్తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆహ్వానం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
రాజకీయాలపై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...