Vigilance
Telangana Jagruthi : రేపు తెలంగాణ జాగృతి మహాధర్నా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ కీలక నిరసన కార్యక్రమానికి రెడీ అయ్యింది. కేంద్ర సంస్థలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao – ...
మూడు నెలల్లో 43 గోవులు మృతి – టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుపతి (Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర గోశాల (Sri Venkateswara Goshala) లో ఇటీవల జరిగిన ఆవుల మృతి (Cow Deaths) ఘటనపై టీటీడీ ఈవో(TTD-EO) శ్యామలరావు (Shyamal Rao) స్పందించారు. “మూడు ...
తిరుమలలో అపచారం.. చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు..
తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. కొండపై జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల మద్యం బాటిళ్లు (Alcohol Bottles), ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...