Velugumatla Land Issue
వెలుగుమట్ల భూ వివాదం.. కవితతో పాటు 33 మందిపై కేసులు
ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూ బాధితుల సమస్య మరోసారి రాజకీయంగా వేడెక్కింది. భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధినేత కవిత సోమవారం రాత్రి ...






