Union Minister Kumara Swamy

వైజాగ్ స్టీల్‌.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

‘వైజాగ్ స్టీల్‌’.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రులు కుమార‌స్వామి, రామ్మోహ‌న్‌నాయుడు ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ...