TS Govt
ప్రభుత్వం కీలక నిర్ణయం..15 రోజులకోసారి కేబినెట్ సమావేశం
తెలంగాణ సర్కార్ (Telangana Government) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిర్ణయించారు. విధానపరమైన ...
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వాదనలు ...