Travel News
చీనాబ్ బ్రిడ్జ్పై వందే భారత్ రైలు పరుగులు
జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ...
సంక్రాంతి ఎఫెక్ట్: టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఓ పక్క కోడి పందెం బరులు సిద్ధం అవుతుంటే.. మరోపక్క రోడ్లన్నీ ట్రాఫిక్తో కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గ్రేటర్లో నివసించే ఏపీ ప్రజలంతా ...
సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన బస్ టికెట్ ధరలు
సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ...