Transparency
ప్రభుత్వం కీలక నిర్ణయం..15 రోజులకోసారి కేబినెట్ సమావేశం
తెలంగాణ సర్కార్ (Telangana Government) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిర్ణయించారు. విధానపరమైన ...
సుప్రీం జడ్జిల సంచలన నిర్ణయం.. ఆస్తులు ప్రకటిస్తామని ఏకగ్రీవ అంగీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (Supreme Court Judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బులు బయటపడటంతో, న్యాయవవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని ...
Unpacking the Amaravati Tenders
Introduction A significant issue has come to light in the tender process for Amaravati’s capital construction projects, revealing alleged misconduct by senior leaders working ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు.. వారికి భయపడేనా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్గా కేవలం నాలుగు ఛానళ్లకు శాసనమండలి ఫీడ్ పంపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ...
ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులు తొలగింపు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అపాయింట్మెంట్ లెటర్ లేనివారిని తొలగిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల తొలగింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...