Tragedy

Plane Crash : 20 మంది వైద్య విద్యార్థులు మృతి

Air India Plane Crash : 20 మంది వైద్య విద్యార్థులు మృతి

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం (Airport)నుంచి లండన్‌ (London)లోని గ్యాట్‌విక్ (Gatwick) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) AI171 టేకాఫ్ (Takeoff) అయిన ...

హనీమూన్‌లో భర్తను చంపిన భార్య

హనీమూన్‌లో భర్తను చంపిన భార్య

ఇండోర్‌కు (Indore)‌ చెందిన ఓ దారుణ ఘటన (Brutal Incident) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హనీమూన్ (Honeymoon) కోసం మేఘాలయ (Meghalaya) వెళ్లిన ఓ నూత‌న దంపతుల్లో భర్త (Husband) శవమై ...

బెంగళూరులో తొక్కిసలాట.. RCBపై BCCI సీరియస్‌

బెంగళూరులో తొక్కిసలాట.. RCBపై BCCI సీరియస్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)(RCB) ఐపీఎల్ విజయోత్సవ (IPL Victory Celebration) వేడుకల సందర్భంగా బెంగళూరు (Bengaluru)లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ...

విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి (Video)

విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి (Video)

బెంగళూరు (Bengaluru)లోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium)వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB)ఐపీఎల్ 2025 (IPL 2025) విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌రువాత ఆర్సీబీ ...

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటోన్మెంట్ మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారు లాక్‌లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

కాంగోలో విషాదం: నదిలో పడవ బోల్తా, 148 మంది మృతి

కాంగోలో విషాదం: నదిలో పడవ బోల్తా, 148 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo) లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కాంగో నది (Congo River) లో ఓ పడవ (Boat) బోల్తా పడటంతో 148 మంది ...

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గ‌త ...

జనావాసాల్లో కూలిన సైనిక విమానం.. 46మంది మృతి

జనావాసాల్లో కూలిన సైనిక విమానం.. 46మంది మృతి

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ సైనిక విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ విషాదకర ఘటనలో 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ...

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

విదేశాల్లో చ‌దువుకుంటున్న‌ మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...