Tirupati

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ఘోరం.. భ‌వనంపై నుంచి ప‌డిన విద్యార్థి

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ఘోరం.. భ‌వనంపై నుంచి ప‌డిన విద్యార్థి

తిరుప‌తిలోని శ్రీ‌చైత‌న్య టెక్నో స్కూల్‌లో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు విద్యార్థినుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఓ విద్యార్థిని ప్రాణాల మీద‌కు తెచ్చింది. విద్యార్థిని పాఠ‌శాల భ‌వ‌నం రెండో అంత‌స్థుపై నుంచి ...

త‌ప్ప‌తాగి తిరుమ‌ల కొండ‌పై యువ‌కుడి వీరంగం

త‌ప్ప‌తాగి తిరుమ‌ల కొండ‌పై యువ‌కుడి వీరంగం

ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌లలో మ‌రో అప‌చారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువ‌కుడు రచ్చ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆలయ మాడ‌వీధులో మద్యం మ‌త్తులో ఓ యువ‌కుడు రెచ్చిపోయాడు. ‘నేను ...

'సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు ప‌వ‌న్‌'?.. తిరుప‌తిలో స్వామీజీల ఆందోళ‌న‌

‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు ప‌వ‌న్‌’?.. తిరుప‌తిలో స్వామీజీల ఆందోళ‌న‌

శ్రీ‌వారి పాదాల చెంత ముంతాజ్ హోట‌ల్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వ‌డంపై స్వామీజీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమ‌తుల‌ను ర‌ద్దు చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది - భూమ‌న‌

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమ‌న‌

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి ప్ర‌భుత్వం అరాచకం సృష్టించింద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను వేసింద‌ని, వైసీపీ కార్పొరేటర్లకు ...

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బ‌స్సుపై టీడీపీ, జనసేన నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...

క్ష‌మాప‌ణ చెబితే ప్రాణం తిరిగొస్తుందా..? - ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు కౌంట‌ర్

క్ష‌మాప‌ణ వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు టీటీడీ చైర్మ‌న్ కౌంట‌ర్‌

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోగా, ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డి ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు టీటీడీ, పోలీస్‌ అధికారుల నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీఎం ...

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ - తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ – తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

తిరుప‌తిలో ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు నిన్న రాజ‌కీయ నేత‌లంతా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు తిరుప‌తికి చేరుకున్నారు. ఉద‌యం టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...