Tilak Varma

రంజీ ట్రోఫీకి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ

రంజీ ట్రోఫీకి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ జట్టుకు సారథిగా ఎంపిక కాగా, రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ...

లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి

లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి

ఆసియా కప్‌ (Asia Cup) ఫైనల్‌ (Final)లో మెరుపులు మెరిపించిన క్రికెటర్‌ తిలక్ వర్మ (Tilak Varma) దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండ‌గా, మ్యాచ్ అనంతరం తాను ...

భారత్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు

భారత్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు

 ఆసియా కప్‌ ఫైనల్‌ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైయస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా ...

పాకిస్తాన్‌పై తెలుగోడి సత్తా..

పాకిస్తాన్‌పై తెలుగోడి సత్తా..

ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో(Final) భారత్ (India) ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి హైదరాబాదీ (Hyderabadi) యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీల‌కంగా నిలిచాడు. పాకిస్తాన్ (Pakistan) బౌలర్ల ...

భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్‌

భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్‌

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...

అయోధ్య రాముడిని దర్శించుకున్న MI ప్లేయ‌ర్స్‌

అయోధ్య రాముడిని దర్శించుకున్న MI ప్లేయ‌ర్స్‌

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు అయోధ్య రామమందిరాన్ని (Ayodhya Ram Mandir) సందర్శించారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ మరియు కర్ణ్ ...

రెండో టీ20లో టీమిండియాను గ‌ట్టెక్కించిన తి’ల‌క్‌’

రెండో టీ20లో టీమిండియాను గ‌ట్టెక్కించిన తి’ల‌క్‌’

స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను హైద‌రాబాదీ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ గ‌ట్టెక్కించాడు. ఒంట‌రి పోరాటం చేసి జ‌ట్టును విజ‌య తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. పేస్ ఆల్‌రౌండర్ల ఎంపికలో సెలక్టర్లు హార్దిక్ ...