Thiruvananthapuram T20
ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. భారత్ భారీ స్కోర్
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ ఐదో, చివరి టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసకర ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ...






