Temple sanctity issue

వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా 'కూట‌మి' చర్యలు

వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా ‘కూట‌మి’ చర్యలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజ‌గోపురంపై మందుబాబు వీరంగం సృష్టించిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనను “”గా అభివర్ణించిన ఆయన, ...