Telugu States

కరోనా విజృంభ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల్లో 100 దాటిన కేసులు

కరోనా విజృంభ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల్లో 100 దాటిన కేసులు

భారత్‌ (India)లో కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ పెరుగుతున్నాయి, ఇది ఆందోళన కలిగిస్తోంది. గతంలో పదులు, వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేల సంఖ్యకు చేరాయి. గురువారం కూడా కరోనా కేసుల ...

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విజయం: కోహ్లీ, అనుష్క భావోద్వేగ క్షణాలు!

ఆర్సీబీ విజయం: కోహ్లీ, అనుష్క భావోద్వేగ క్షణాలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (Royal Challengers Bangalore – RCB) 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్‌ (IPL Title)ను సాధించడంతో కర్ణాటక (Karnataka)తో పాటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. - సీఎం రేవంత్

తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్

తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...

బాబు బ‌న‌క‌చ‌ర్ల‌ ప్రకటన.. తెలంగాణ‌, ఏపీ మధ్య చిచ్చు?

బాబు బ‌న‌క‌చ‌ర్ల‌ ప్రకటన.. తెలంగాణ‌, ఏపీ మధ్య చిచ్చు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావ‌రి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా పవ‌ర్ పాయింట్ ...

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మృతిప‌ట్ల యావ‌త్ భార‌త‌దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్త‌ను కోల్పోయింద‌ని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో ...

జేపీపీలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. వారు ఎవ‌రంటే..

JPCలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. వారు ఎవ‌రంటే..

జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ (JPC) తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంపీల‌కు చోటు ద‌క్కింది. క‌మిటీలో రాజ్య‌స‌భ నుంచి 12 మంది ఎంపీల‌కు అవ‌కాశం ఇవ్వ‌గా, అందులో ఏపీ నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌సాయిరెడ్డి, ...