Telugu Feed
Healthcare Crisis in AP
Network hospitals strike as Aarogyasri services grind to a halt! ‘Health’ in Peril… Services Come to a Standstill! With the TDP coalition government failing ...
తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది (Ugadi) అంటే తెలుగు నూతన సంవత్సరం. తెలుగు ప్రజలంతా వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ. శ్రీ విశ్వావసు నామ (Sri Vishvavasu Nama) తెలుగు సంవత్సరం తెలుగు ప్రజల (Telugu people’s) ...
Accident or Murder?
Mysterious death of Pastor Praveen Pagadala Pastor Praveen Pagadala, a prominent Christian preacher from Hyderabad, died on March 25, 2025, near Rajahmundry, Andhra Pradesh. ...
Coalition’s double act falls flat
The 2025 Andhra Pradesh State Assembly Budget Sessions ended in abject failure, delivering nothing substantial to the public. With no recognized principal opposition, the ...
కూటమికి షాక్.. పీఆర్టీయూ అభ్యర్థి ఘన విజయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. ...
మహాశివరాత్రి శుభాకాంక్షలు
పవిత్రమైన మహాశివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరి ఎల్లప్పుడూ ఉండాలని, శివపార్వతుల ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని మా తెలుగు ...
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...
దుబాయ్కి ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ ఫ్యామిలీస్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీ దుబాయ్(Dubai)లో ప్రత్యేక వేడుకలో పాల్గొని సందడి చేస్తోంది. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi), అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ...