Telugu Breaking News
మాజీ ఎంపీ మళ్లీ అరెస్ట్.. ఈసారి కేసు ఏంటంటే..
తుళ్లూరు పోలీసులు(Tullur Police) వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను అరెస్ట్ (Arrest)చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్ట్ వెనుక ఉన్న కారణాలు, పోలీసుల వైఖరి స్థానికుల్లో అసంతృప్తిని ...
సీఎం నెల్లూరు పర్యటనలో విషాదం…. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇవాళ నెల్లూరు జిల్లా (Nellore district) ఆత్మకూరు ప్రాంతంలో పర్యటించారు. 1వ తేదీ కావడంతో ప్రతినెల ...
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ...
కిరణ్పై దాడికి యత్నం.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్
వైసీపీ (YSRCP) మాజీ ఎంపీ (Former MP) గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీడీపీ (ITDP) కార్యకర్త ...
అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం
అనకాపల్లి (Anakapalli) జిల్లా అచ్యుతాపురం సెజ్ (Atchutapuram-SEZ)లో ఉన్న ప్లైవుడ్ పరిశ్రమలో (Plywood Industry) మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఆకాశాన్ని తాకడంతో ఆ ...
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
అన్నమయ్య జిల్లా (Annamayya district) సంబేపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ ...
చిత్తూరులో దొంగల ముఠా హల్చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్
SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...
భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు దగ్ధం, ఆరుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...