Telangana Government

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘హైకోర్టులో ఉన్నప్పుడు ...

కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం

కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం

హైదరాబాద్‌ (Hyderabad)లోని పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం రూ. 5కే అల్పాహారం, రూ. 5కే మధ్యాహ్న ...

ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్

ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్

హైదరాబాద్‌ (Hyderabad)లోని మల్లెపల్లి (Mallepalli) ఐటీఐ (ITI)లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సీఎం(CM)రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్పురాష్ట్రంలోని ...

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు: హరీశ్ రావు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు: హరీశ్ రావు

హైదరాబాద్‌ (Hyderabad)లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాతావరణ శాఖ ముందుగానే ...

ఓజీ టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్

ఓజీ టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ(OG) టికెట్ ధరల (Ticket Prices) పెంపుపై మరోసారి షాక్ తగిలింది. ఇటీవ‌ల సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై స్టే విధించిన తెలంగాణ (Telangana) ...

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులకు ఈ నోటిఫికేషన్ ...

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్

హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నివేదికను ...

జీతం కోత.. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిర‌స‌న‌

జీతం కోత.. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిర‌స‌న‌

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Government) హైడ్రా (HYDRA) కు అనుబంధంగా తీసుకువ‌చ్చిన డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్‌) (DRF) సిబ్బంది నిర‌స‌న చేప‌ట్టారు. హైద‌రాబాద్‌ (Hyderabad)లోని బుద్ధ‌భ‌వ‌న్ హైడ్రా ...

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

ప్రైవేట్ నెట్‌వర్క్ (Private Network) ఆసుపత్రుల్లో (Hospitals) ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద అందించే సేవలు తెలంగాణ (Telangana)లో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ...

సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణలో కళాశాలలు బంద్

సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణలో కళాశాలలు బంద్

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు (Pending Dues) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలలు బంద్‌కు సిద్ధమవుతున్నాయి. దీనిపై ...