Telangana Government
గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్: మంత్రి పొన్నం ప్రభాకర్
గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) 2025 సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ (Free Electricity) సరఫరా చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆయన MCRHRDలో ...
భట్టి విక్రమార్కకు థ్యాంక్స్ – రాజగోపాల్రెడ్డి ట్వీట్ వైరల్
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో (Politics) మునుగోడు ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సంచలనంగా మారారు. తాజాగా, రాజగోపాల్ రెడ్డి మరో ...
రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం: సీఎం రెేవంత్
CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడిన ...
ఇది రైతు ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వం: కేటీఆర్
రాష్ట్రంలోని యూరియా (Urea) కొరతపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు (Farmer’s) ప్రభుత్వమేమీ కాదు.. రాక్షస ప్రభుత్వం (Demonic Government) అంటూ తీవ్ర వ్యాఖ్యలు ...
ఉత్తమ్పై కోమటిరెడ్డి ఆగ్రహం.. రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) తీరుపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ (Nagarjunasagar) పర్యటన నిమిత్తం ఉదయం 9 గంటలకే ...
ఉచిత ప్రయాణాల ఘనత.. రూ.6,680 కోట్లు
తెలంగాణ (Telangana)లో మహిళ (Women)లకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణాలను అందిస్తున్న మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) విజయవంతంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu ...
HCA IPL టికెట్ల కుంభకోణం: సీఐడీ విచారణ ముమ్మరం, కీలక అరెస్టులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల (IPL Tickets) కేటాయింపులో జరిగిన భారీ ఆర్థిక అక్రమాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కుంభకోణంపై సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. HCA ...
వైఎస్ స్మృతివనం ఏర్పాటు చేయాలి.. – షర్మిల లేఖ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) జ్ఞాపకార్థం హైదరాబాద్ (Hyderabad)లో స్మృతివనం (Memorial Park) ఏర్పాటు చేయాలని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలంగాణ ...
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
సంచలనం.. సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ!
తెలంగాణ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ములుగు జిల్లా ...















