Telangana Farmers Protest
రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేకరణ సర్వే
ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు ప్రకటన కూడా చేసింది. ...