Telangana Chief Minister
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ ...