Telangana
గంటాకు కొత్త సమస్య.. ‘ఇది మంచి ప్రభుత్వం – నెటిజన్ల సెటైర్లు’
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ (Ganta Srinivasa Rao) తాజాగా చేసిన ట్వీట్ (Tweet) సంచలనం రేపింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ...
వనజీవి రామయ్య ఇకలేరు
పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) గ్రహీత, మొక్కల ప్రేమికుడు వనజీవి రామయ్య (Vanajeevi Ramayya) అనారోగ్యంతో కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన, తుదిశ్వాస ...
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...
‘డీలిమిటేషన్పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...
సినీ ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సినీ పరిశ్రమకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కొన్ని సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్, మహిళలను కించపరిచే విధమైన చిత్రీకరణపై ఫిర్యాదులు అందాయని కమిషన్ ...
25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...
టీడీపీ, జనసేన పొత్తుతో మాకే నష్టం – బీజేపీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తుతో తమకే నష్టం వాటిల్లుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ...
SLBC టన్నెల్లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య