TDP vs YSRCP

లడ్డూపై చర్చ - మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

లడ్డూపై చర్చ – మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి (Legislative Council)లో తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఈ సున్నితమైన అంశంపై చర్చకు సిద్ధమైన వైసీపీని(YSRCP) అడ్డుకునేందుకు కూటమి ...

ఇక‌నైనా అప్పులపై త‌ప్పుడు ప్ర‌చారం ఆపుతారా..?

ఇక‌నైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న ...

సుప్రీం కోర్టు కంటే చంద్ర‌బాబు గొప్ప కాదుగా..

సుప్రీం కోర్టు కంటే చంద్ర‌బాబు గొప్ప కాదుగా..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ...

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..?

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..? (Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...

'భూసర్వేపై చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. చ‌రిత్ర‌ను ఎవ‌రూ చెర‌ప‌లేరు'

‘భూసర్వేపై చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. చ‌రిత్ర‌ను ఎవ‌రూ చెర‌ప‌లేరు’

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సమగ్ర భూరీసర్వే (Land Resurvey) అంశంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ పార్టీ (YSRCP) ...

నిరూపిస్తే త‌ప్పుకుంటా.. - లోకేష్‌కు గుడివాడ అమ‌ర్ స‌వాల్‌

నిరూపిస్తే త‌ప్పుకుంటా.. – లోకేష్‌కు గుడివాడ అమ‌ర్ ఓపెన్ ఛాలెంజ్

దావోస్ (Davos) వేదికగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేస్తున్నది పెట్టుబడుల ప్రయత్నం కాదని, పూర్తిగా రాజకీయ మార్కెటింగ్ మాత్రమేనని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ...

ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్.. ఇదేనా ప్ర‌జాస్వామ్యం?

ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్.. ఇదేనా ప్ర‌జాస్వామ్యం? (Video)

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా నిలిపే ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం (Udayagiri Constituency)లో చోటుచేసుకుంది. ఏకంగా పోలీసుల ముందే ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు కిడ్నాప్‌ (Kidnapping)కు గురికావ‌డం ...

రేపే భోగాపురంలో విమానం ల్యాండింగ్‌.. ఈ క్రెడిట్ జ‌గ‌న్‌దేనా..?

రేపే భోగాపురంలో విమానం ల్యాండింగ్‌.. ఈ క్రెడిట్ జ‌గ‌న్‌దేనా..?

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారానికి చేరువవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం తుదిదశకు చేరుకోగా, విమానాల రాకపోకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల ...

వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట

వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట ల‌భించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...

టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ...