T20 World Cup 2025
మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్కు ఐసీసీ వార్నింగ్
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్తో జరగనున్న మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం ...






