Swarna Andhra 2047

ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరుపై ...

స్వర్ణాంధ్ర–2047 దిశగా అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్

అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ ...