Suvendu Adhikari
మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కుంభమేళాలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...






