Suresh Kumar

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్‌కుమార్‌ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్‌ ...