Supreme Court
సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...
జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు ...
ఈవీఎంల డేటా తొలగించొద్దు.. – సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు కాంగ్రెస్ ...
ఉదయనిధి స్టాలిన్కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...
RRRకు సుప్రీం కోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్
టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju)కు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ పార్ధివాలా, ...
కేటీఆర్కు బిగ్ షాక్.. పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ...
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 15) విచారణ జరగనుంది. ఈ నెల 8న ...
నేడు అరకు లోయకు విశిష్ట అతిథుల రాక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్ పాసింజర్ రైలులో అరకు రైల్వేస్టేషన్కి న్యాయమూర్తులు ...
సుప్రీం కోర్టులో మోహన్బాబుకు ఊరట
జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్పై విచారణ ముగిసేంత వరకు మోహన్బాబును అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. జల్పల్లిలోని నివాసంలో తలెత్తిన కుటుంబ వివాదాలను ...