Student Welfare
రేపటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లను జూన్ 12 నుంచి పంపిణీ చేయనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ...
‘పది ఫలితాలపై బహిరంగ చర్చకు రెడీ’ – కూటమికి బొత్స సవాల్
కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యార్థుల జీవితాలతో (Students Lives) చెలగాటం ఆడుకుంటోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు నిర్వర్తిస్తున్న శాఖలో తప్పులు ...
What a Dedication : బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూనే రాష్ట్ర టాపర్గా..
విద్యార్థిని కలను ప్రాణాంతక వ్యాధి కూడా ఆపలేకపోయింది.. ఏకంగా 99.17% మార్కులతో ఆ విద్యార్థిని స్టేట్ టాపర్గా నిలిచింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ ఇషికా బాలా ...
‘తల్లికి వందనం’పై గందరగోళం.. కోత తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం అమలు చేసే తల్లికి వందనం పథకంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ...
మరో ఆందోళనకు సిద్ధమవుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..
ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాలపై అధికార కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో రైతులు, విద్యుత్ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా ...
భీమ్ ప్రాజెక్టుతో గురుకుల విద్యార్థులకు ఆరోగ్య భరోసా
గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ...