Student Updates
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షను ఇంటర్నల్గానే నిర్వహించాలని, బోర్డు ...