Statement
‘వైజాగ్ స్టీల్’.. వైసీపీ పోరాటంపై కేంద్రమంత్రి ప్రస్తావన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్నాయుడు ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ...
తెలంగాణ ప్రజలకు దిల్రాజు క్షమాపణలు
నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై దిల్రాజు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి ...