Srisailam

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని

భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు చేరుకున్న ప్రధాని కి గవర్నర్ (Governor), ముఖ్యమంత్రి ...

నాగార్జున సాగర్‌కు భారీ వరద: 26 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్‌కు భారీ వరద: 26 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ  (Heavy) వర్షాల కారణంగా నల్లగొండ (Nalgonda) జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను ఎత్తివేసి నీటిని ...

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద.. సెకన్‌కు 1,15,000 క్యూసెక్కులు

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద.. సెకన్‌కు 1,15,000 క్యూసెక్కులు

మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు మళ్లీ వరద (Flood) ముప్పు (Threat) ఎదురైంది. రెండు రోజులుగా వరద ప్రవాహం తక్కువగా ...

నల్లమల ఘాట్ రోడ్డు.. దెయ్యాల మ‌లుపు వ‌ద్ద ప్ర‌మాదం

నల్లమల ఘాట్ రోడ్డు.. దెయ్యాల మ‌లుపు వ‌ద్ద ప్ర‌మాదం

నంద్యాల జిల్లా(Nandyal District)లోని శ్రీశైలం(Srisailam) సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జ‌రిగింది. నల్లమల (Nallamala) ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టి ...

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల మృత‌దేహాల వెలిక‌తీత ప‌నులు 22వ రోజుకు చేరింది. మృత‌దేహాల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ...

నేడు కేఆర్ఎంబీ సమావేశం.. ప‌రిష్కారం దొరికేనా..?

నేడు కేఆర్ఎంబీ సమావేశం.. ప‌రిష్కారం దొరికేనా..?

కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం ...

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...