Srikakulam
People are Dying… Chandrababu, Wake Up!
While citizens are dying, the government appears to be in deep slumber. Even as deaths rise due to contaminated milk and polluted drinking water, ...
బతకడానికి తాగే పాలు, నీళ్లలోనూ కల్తీ – చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్
ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ ...
కల్తీ పాలు, కల్తీ నీళ్లు.. ప్రజల ప్రాణాలు గాల్లో, నాయకులు ఆటపాటల్లో!
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఈరోజు ప్రాణ భయంతో గడుపుతుంటే… గెలిచిన నాయకులు (Winning Leaders) అసెంబ్లీ అనంతరం ఆటపాటల్లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పాలు ...
కాశీబుగ్గ తొక్కిసలాట.. జగన్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...
కాశీబుగ్గలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి (Videos)
తిరుమల (Tirumala) వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా జరిగిన దుర్ఘటన, సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఘోర ప్రమాదాన్ని మరువకముందే.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటు ...
ఏపీకి అతి భారీ వర్ష సూచన.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Low Pressure) వాయువ్య దిశగా కదులుతోంది. ...
‘శ్రీరాముడి మీద ఒట్టు’.. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను కూటమి భాగస్వామి పార్టీల్లో ఒకటైన బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ, పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేనే తనపై పగబట్టి తప్పుడు ...
81 North Andhra Tourists Stranded in Nepal Amid Riots
Political unrest and riots in Nepal have left 81 tourists from North Andhra Pradesh stranded inKathmandu. According to reports, the group—comprising 70 from Visakhapatnam ...
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...
మరో మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు
వాయుగుండం (Cyclone) తీరం దాటిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు ...














