Sports
రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్
టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, ...
ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలు: 12% మరియు 28% పన్ను శ్లాబులను రద్దు చేస్తూ, ఇకపై కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల ...
క్రికెటర్ శిఖర్ ధావన్కు ఈడీ సమన్లు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులను విచారిస్తోంది. తాజాగా, ఈడీ టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్మెన్ ...
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ: కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కానున్నాడా?
నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) మధ్య జరగనున్న ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ (Ashes Series)కు ముందు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు ఆందోళనలు మొదలయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ ...
“నేను తప్పు చేశానా?” ఆసియా కప్పై షమీ ఘాటు వ్యాఖ్యలు.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి ...
భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 15 లక్షలు! అభిమానులకు హెచ్చరిక
క్రికెట్ (Cricket) ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్గా భావించే భారత్-పాకిస్తాన్ (India-Pakistan) పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఆసియాకప్ (Asia Cup)- 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ (Dubai)లో జరగనున్న ఈ మ్యాచ్ ...
బదిలీ కోసం గోల్కీపర్ను తప్పించిన రాయల్ ఆంట్వెర్ప్
రాయల్ ఆంట్వెర్ప్ (Royal Antwerp) ఫుట్బాల్ (Football) క్లబ్ (Club) ఇటీవల ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ గోల్కీపర్ (Goalkeeper) సెన్ లామెన్స్ (Sen Lammens)ను కెవి మెచెలెన్ (KV Mechelen)తో ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...
టీమిండియాలోకి అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం పక్కానా?
టీమిండియా (Team India) టెస్టు జట్టులో సుదీర్ఘకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు, నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నుంచి హామీ ...
ఇంగ్లాండ్తో టెస్టు: ఆదుకున్న కరుణ్ నాయర్, లండన్లో వాన ప్రభావం
లండన్ (London)లోని ఓవల్ (Oval) మైదానంలో ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న ఐదో టెస్టు (Fifth Test)లో భారత జట్టు తొలి రోజు తడబడింది. 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. ...















