Sports Update
ఘన విజయంతో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
భారత మహిళల జట్టు విండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ జట్టును 162 పరుగులకే కట్టడి ...