Sports Update

మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు: ర్యాన్ టెన్ డోషాటే

భార‌త్‌-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే

పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు ...

టీమిండియా ఓట‌మి.. సిరీస్ చేజారిన‌ట్టేనా..?

టీమిండియా ఓట‌మి.. సిరీస్ చేజారిన‌ట్టే

ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో టీమిండియా (Team India) జట్టు మరోసారి నిరాశపరిచింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆసిస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త్‌(India).. వ‌రుస‌గా రెండో వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది. 2-0తో ...

ఘన విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

ఘన విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

భారత మహిళల జట్టు విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్ జట్టును 162 పరుగులకే కట్టడి ...