South Central Railway

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. విజ‌య‌వాడ వాసి మృతి

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. విజ‌య‌వాడ వాసి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అన‌కాప‌ల్లి జిల్లాలో రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. టాటానగర్‌ (జార్ఖండ్‌) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189) (Ernakulam Express – Train No. ...

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఎన్ని అంటే..

విమానాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుండటంతో పాటు, పట్టణాల నుంచి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే ...

సొంతూళ్లకు పయనమైన నగర వాసులు

మొదలైన దసరా సందడి.. సొంతూళ్లకు నగరవాసులు

దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు భారీగా తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో ప్రయాణికుల తాకిడి ...

ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి (Tirupati) నుంచి సికింద్రాబాద్‌ (Secunderabad)కు వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (Seven Hills Express) (12769) రైలులో సోమవారం రాత్రి చిగిచెర్ల రైల్వే స్టేషన్ (Chigicherla Railway Station) సమీపంలో ఒక్క‌సారిగా ...