South Africa Series
గంభీర్పై వేటు తప్పదా?
టీమ్ఇండియా (Team India) క్రికెట్ (Cricket) అభిమానుల దృష్టి ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వైపు ఉంది. గతంలో సొంత గడ్డపై న్యూజిలాండ్ (New Zealand) చేతుల్లో వైట్వాష్కు ...
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తాజాగా సోషల్ మీడియాలో ఒక ఘాటైన సందేశాన్ని షేర్ చేస్తూ, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ (Photographers) ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబై ...
సౌత్ ఆఫ్రికా (South Africa)తో జరగబోయే రెండో వన్డే కోసం టీమ్ ఇండియా (Team India) స్టార్ ఆటగాళ్లు రాంచీ (Ranchi) నుండి రాయ్పూర్ (Raipur)కు చేరుకున్నారు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో ...
టీమ్ఇండియా (Team India) క్రికెట్ (Cricket) అభిమానుల దృష్టి ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వైపు ఉంది. గతంలో సొంత గడ్డపై న్యూజిలాండ్ (New Zealand) చేతుల్లో వైట్వాష్కు ...
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Women’s ODI Batting Rankings)లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుతమైన సత్తా చాటింది. తాజాగా ఐసీసీ(ICC) ప్రకటించిన ర్యాకింగ్స్లో ...
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.
అంబటి రాంబాబుకు బెయిల్
గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ కేసు నమోదు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు.
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
