social media
ఇంటూరి మళ్లీ అరెస్టు.. ఈ సారి ఎందుకంటే..?
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ ఉధృతంగా సాగినా.. తరువాత కీలకంగా ఉన్న వారిని మాత్రమే లిస్ట్ అవుట్ చేసి అరెస్టులు చేస్తున్నట్లుగా ...
Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్
ఉత్తర ప్రదేశంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) తన అభిమానులతో భావోద్వేగంగా స్పందిస్తూ వీడియోను పంచుకున్నారు. కుంభమేళా (Kumbh Mela)లో పూసల దండలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవర్నైట్ ...
దావోస్ పర్యటన.. ‘చంద్రబాబు గతం గుర్తులు’ వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరానికి బయల్దేరింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు దావోస్లో పర్యటించిన ...
విడాకుల వదంతులపై చాహల్ క్లారిటీ
విడాకుల వార్తపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులందరికీ ధన్యవాదాలు ...
పార్టీ మార్పు వార్తలపై తమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ ప్రయాణంపై వివిధ రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరపున శ్రీకాకుళం పార్లమెంట్ ...
ఏపీ అసెంబ్లీకీ సోషల్ మీడియా ఖాతాలు
ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ...
సానియా మీర్జా-షమీ పెళ్లి ఫొటోలు.. షాక్లో అభిమానులు
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో తెగ ప్రచారం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ...
మోహన్బాబుకు గుడ్ న్యూస్
నటుడు మోహన్బాబుకు ఢిల్లీ హైకోర్టు శుభవార్త అందించింది. ఆయన పేరును, ఫొటోను, వాయిస్ను అనుమతి లేకుండా ఉపయోగించరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేకంగా, సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్సైట్స్ వంటి ...
22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పాక్ నుంచి భారత్ చేరుకున్న మహిళ
22 సంవత్సరాల కష్టాలు, నరకయాతన అనంతరం, హమీదా బానో (Hamida Bano) అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్కు తిరిగి చేరుకున్నారు. ఆమె 22 సంవత్సరాలు క్రితం పాకిస్తాన్లో చిక్కుకున్నప్పటినుంచి ఎటువంటి సహాయం ...
మైక్రోసాఫ్ట్, సత్యనాదెళ్లపై చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే..
దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన స్పిరిట్, ఎలివేషన్స్తోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...