social media
యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ (YouTuber) కోమలి (Komali) ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ...
తారిక్ బౌలింగ్ యాక్షన్ పై సెహ్వాగ్ సంచలన విమర్శలు
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తోంది. ఆస్ట్రేలియా-పాక్ సిరీస్లో, అలాగే టీ20 వరల్డ్కప్ ...
పవన్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టుకి..ఎందుకంటే?
ఈ కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడం చాలా మందికి కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, కొందరికి ఇది సమస్యగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, వాయిస్లను అనుమతి లేకుండా ఉపయోగించి ఆర్థిక ...
ఆ వయసు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. – సోనూసూద్
సోషల్ మీడియా (Social Media) కారణంగా చిన్నపిల్లలలో పెరుగుతున్న వ్యసనం, మానసిక ఒత్తిడి, చదువుపై దుష్ప్రభావాల నేపథ్యంలో.. భారత్ (India)లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు (Children Below 16 years) సోషల్ ...
ఫోటోగ్రాఫర్స్పై హార్దిక్ ఆగ్రహం
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తాజాగా సోషల్ మీడియాలో ఒక ఘాటైన సందేశాన్ని షేర్ చేస్తూ, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ (Photographers) ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబై ...
క్షమాపణ చెప్పిన యాంకర్ శివజ్యోతి
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి (Lord Venkateswara Darshan) వెళ్లిన అనంతరం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, నటి, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి (Shivajyothi) బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కుటుంబంతో కలిసి ...
మోదీ ఆతిథ్యం.. ప్రధానిని ఆ ప్రశ్న అడిగిన క్రికెటర్!
మహిళల ప్రపంచ కప్ (Women’s World Cup) 2025 గెలిచిన హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలోని ...
రాంగోపాల్ వర్మకు మరో షాక్! రాజమండ్రిలో కొత్త కేసు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాజమండ్రి (Rajahmundry) త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు ...
రిషబ్ శెట్టికి షాక్.. బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం
కర్ణాటక (Karnataka) నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)పై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార-1’ (Kantara-1) సినిమా అక్టోబర్ 2న విడుదల ...
బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..
మలయాళ నటి సాయి పల్లవి తన సాధారణ రూపం, సహజమైన అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనతో ప్రేక్షకులను మెప్పించే సాయి పల్లవి, తన సహజసిద్ధమైన శైలితో అభిమానుల ...















