Smart Meters

ఏపీ ప్ర‌జ‌లపై మ‌రో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం - సీపీఎం ఫైర్‌

ఏపీ ప్ర‌జ‌లపై మ‌రో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం – సీపీఎం ఫైర్‌

కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగ‌దారుల‌ప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity)  భారం మోపెందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ ...

విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీట‌ర్ల‌పై కూట‌మి ద్వంద్వ వైఖ‌రి - వామ‌పక్షాలు ఆగ్ర‌హం

విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీట‌ర్ల‌పై కూట‌మి ద్వంద్వ వైఖ‌రి – వామ‌పక్షాలు ఆగ్ర‌హం

టెక్నాల‌జీకి పితామ‌హుడిగా చెప్పుకునే చంద్ర‌బాబు (Chandrababu).. నిత్యం ఏఐ(AI) గురించి మాట్లాడుతూ కార్మికుల ప‌ని గంట‌లు పెంచ‌డం ఏంట‌ని వామ‌ప‌క్ష పార్టీలు ప్ర‌శ్నించాయి. సాంకేతికత పెరిగే కొద్దీ ప‌ని గంట‌లు పెరుగుతాయా..? అని ...

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ...