SIT Investigation
లిక్కర్ కేసులో రెండో ఛార్జ్షీట్.. వారే ఎందుకు కీలకం?
ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)(SIT) 200 పేజీల రెండో ఛార్జ్షీట్ (Second Charge Sheet) ను ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ వేడి రగిలిస్తోంది. ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గత జూలై 24న ...
‘రూ.11 కోట్లు వేరుగా పెట్టండి’.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని లిక్కర్ స్కాం (Liquor Scam)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీజ్ (Seize) చేసిన రూ.11 కోట్ల నగదు వ్యవహారంపై ఏసీబీ కోర్టు (ACB Court) కీలక ...
Liquor Case..A Tale of Political Vendetta and Fabricated Narratives
The coalition government in Andhra Pradesh is orchestrating a campaign to tarnish the reputation of the previous Y.S. Jagan Mohan Reddy administration by fabricating ...
ఏపీ లిక్కర్ కేసులో కీలక ట్విస్ట్.. రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసు (Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) సమీపంలోని రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా కాచారం (Kacharam)లో సిట్(SIT) అధికారులు సోదాలు ...
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్.. కూటమిపై వైసీపీ ఆగ్రహం
సుదీర్ఘ విచారణ అనంతరం లిక్కర్ కేసు (Liquor Case)లో వైసీపీ (YSRCP) ఎంపీ (MP) మిథున్ రెడ్డి (Mithun Reddy)ని సిట్ (SIT) అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. శనివారం రాత్రి 8.45కు ...
‘లిక్కర్ కేసు కట్టుకథ.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’
తనపై నమోదైన మద్యం కేసులను (Liquor Cases) పూర్తిగా రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు వైసీపీ (YSRCP) లోక్ సభ (Lok Sabha) పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy). ఈ కేసులో ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు (T. ...
కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ ...















