Siraj
భారత బౌలర్ల జోరు.. కష్టాల్లో ఆసీస్
బ్రిస్బేన్ టెస్టు ఆసక్తికర మలుపు తిరిగింది. భారత బౌలర్ల దాడికి ఆసీస్ జట్టు విలవిల్లాడుతోంది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ప్రయత్నించిన ఆసీస్ బ్యాట్స్మెన్లకు నిరాశే మిగిలింది. ...
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసిస్ బౌలర్లు తమ పదునైన బంతులతో టీమిండియా బ్యాట్స్మెన్స్ను గాయాలపాలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్ ప్రభావంతో సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ బ్యాట్తో తన ...
ఆసీస్ బ్యాటర్ లబుషేన్ను అవుట్ చేసిన అనంతరం భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ప్రత్యేక హావభావాలతో మైదానాన్ని హోరెత్తించాడు. మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ ఘట్టం భారత క్రికెట్ అభిమానులకు కొత్త ...
బ్రిస్బేన్ టెస్టు ఆసక్తికర మలుపు తిరిగింది. భారత బౌలర్ల దాడికి ఆసీస్ జట్టు విలవిల్లాడుతోంది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ప్రయత్నించిన ఆసీస్ బ్యాట్స్మెన్లకు నిరాశే మిగిలింది. ...
ఉత్తరాఖండ్ నదిలో పడిన మినీ బస్సు
అలకనంద నదిలో పడిన మినీ బస్సు. ఒకరు మృతి, 7గురికి గాయాలు. రుద్ర ప్రయాగ్ జిల్లా ఘోల్తీర్లో ఘటన.
శ్రీవారి పేరుతో గేమింగ్ యాప్ కలకలం
యాప్ తయారుచేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. ఆలయం వర్చువల్ ఎక్స్ పీరియన్స్ తో యాప్. భారీగా డబ్బులు దండుకుంటున్న నిర్వాహకులు
జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. సమయం కావాలని కోరిన ప్రభుత్వ తరఫు న్యాయవాదులు
అంగన్వాడీ కేంద్రంలో ఊడిపడిన పెచ్చులు..
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస అంగన్వాడీ 2 కేంద్రంలో ఊడిపడిన పెచ్చులు. మహిళ తలకు గాయం.
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
యాక్సియం -4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్ కు పయనం. నలుగురు వ్యోమగాములతో దూసుకెళ్లిన రాకెట్. మిషన్ ఫైలట్ గా వ్యవహరిస్తున్న శుభాంశు శుక్లా
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అవినీతి బాగోతం
ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ కు రూ.50 లక్షలు ఇచ్చిన క్వారీ యజమాని. డబ్బు ఇచ్చినా ఎన్ వోసీ ఇవ్వడం లేదన్న యజమాని. డీల్ సెట్ చేస్తానన్న ఎమ్మెల్యే అనుచరుడు హరీష్.. ఇవ్వకుండా అధికారులు
కోనసీమ లో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు
కొమరగిరిపట్నంలో తయారీ కేంద్రంపై అర్ధరాత్రి ఎక్సైజ్ దాడులు. 1065 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్,6వేల ఖాళీ మద్యం బాటిల్లు,నకిలీ మద్యం తయారి యంత్రం స్వాధీనం ..
కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ట్రాన్స్ కో ఏఈ నిర్వాకం
కర్నూలు పత్తికొండ ట్రాన్స్ కో ఏఈ నారాయణ రైతుల వ్యవసాయ సర్వీసు వైర్లు తొలగింపు. 9 రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ఎండిపోయిన పంటలు
సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
రెండు రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో కాకాణి..ఈ కేసులో ఏ2గా ఉన్న కాకాణి..
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved