Siddaramaiah
బెంగళూరు ఘటన..కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవ (IPL Victory Celebration) సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ...
తొక్కిసలాట కేసు: హైకోర్టును ఆశ్రయించిన కేఎస్సీఏ
బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswami Stadium) బయట జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ...
RCB Victory Stampede: Key Arrests and Suspensions
The jubilant celebrations of Royal Challengers Bangalore’s IPL 2025 victory turned tragic at Bengaluru’s M. Chinnaswamy Stadium, when a stampede claimed 11 lives and ...
బెంగళూరు తొక్కిసలాట…ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై బెంగళూరు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి (Chief Minister) సిద్దరామయ్య (Siddaramaiah) ...
విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ...
కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్.. ఎందుకంటే..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా ...
ముడా స్కామ్లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...