Shirivella Accident

ఏపీలో మ‌రో బస్సు ద‌గ్ధం.. ముగ్గురు మృతి

ఏపీలో మ‌రో బస్సు ద‌గ్ధం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరోసారి ఘోర బ‌స్సు ప్ర‌మాదం (Bus Accident) చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో ప్రమాదానికి గురి కాగా, ...