Sheikh Ahmed
టీవీ సౌండ్ తగ్గించమన్న భర్తను చంపిన భార్య.. ఏపీలో దారుణం
ఇటీవల కాలంలో భర్తలపై దాడుల ఘటన రోజురోజుకూ పెరుగుతోంది. హనీమూన్ హత్య లాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు (Guntur) జిల్లాలోని మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో దారుణ ఘటన ...






